ఓబుల దేవర చెరువులో పర్యటించిన జిల్లా కలెక్టర్: చేతన్

74చూసినవారు
ఓబుల దేవర చెరువులో పర్యటించిన జిల్లా కలెక్టర్: చేతన్
ఓబులదేవర చెరువు మండలంలో బుధవారం శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహమ్మదాబాద్ చెత్త శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటిన మొక్కలు పరిరక్షించాలని కోరారు. వీటి ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్వాలంబన లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్