అంత్యక్రియలకు ఆత్మబంధువులైన పుట్టపర్తి వాసులు

71చూసినవారు
పుట్టపర్తి పట్టణంలో స్వామి భక్తుడిగా నివాసం ఉంటున్న భవాని అనే అతను శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వారి దగ్గర ఆర్థిక స్తోమత లేనందున చుట్టుపక్కల వారు ఖిద్మత్ ఎ ఖల్క్_ చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు షామీర్, అలీ, చాంద్, సాయిప్రసాద్, సాయి మాతంగి, జగదీష్ అక్కడికి చేరుకొని వైకుంఠ రథం లో మృతదేహాన్ని తీసుకుపోయి సంప్రదాయంగా అంత్యక్రియలు చేశారు.

సంబంధిత పోస్ట్