పుట్లూరు: రోడ్డుపై బాధితులు బైఠాయింపు

59చూసినవారు
పుట్లూరు: రోడ్డుపై బాధితులు బైఠాయింపు
పుట్లూరు మండలంలో న్యాయం కావాలని సోమవారం పలువురు రోడ్డుపై బైఠాయించారు. మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో గత కొన్ని నెలల క్రితం గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ మృతి చెందింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకు రోడ్డుపైనే నిరసన చేపడుతామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్