గార్లదిన్నె: వేధింపుల కేసులో ముగ్గురి అరెస్టు

80చూసినవారు
గార్లదిన్నె: వేధింపుల కేసులో ముగ్గురి అరెస్టు
గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామానికి చెందిన శోభ అనే వివాహిత వేధింపులు తాళలేక సెప్టెంబరు 11న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న భర్త చిదానంద, మరిది దినేశ్, అత్త నాగేశ్వరమ్మ లను గార్లదిన్నె సమీపంలో శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్