కూడేరు : 8నెలల వేతనాలు చెల్లించకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తాం

53చూసినవారు
కూడేరు : 8నెలల వేతనాలు చెల్లించకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తాం
శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మిక కుటుంబాలు దసరా పండగపూట పస్తులుండాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కూడేరు మండలంలోని పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద సమ్మె చేస్తున్న కార్మికులతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్