మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ

73చూసినవారు
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు పాల్గొన్నారు. ఈ భేటీకి MH, MP, బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, కేరళ, పశ్చిమ్‌ బెంగాల్‌, UP, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్