లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్ భరత్

67చూసినవారు
లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్ భరత్
ఉరవకొండ మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని సోమవారం భారత క్రికెటర్ కేఎస్ భరత్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు అతనికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి సన్మానించారు. భరత్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్