పాలస్తీనా పై ఇజ్రాయెల్ చేస్తున్న అమానుష దాడులను ఆపాలి

72చూసినవారు
పాలస్తీనా పై ఇజ్రాయెల్ చేస్తున్న అమానుష దాడులను ఆపాలి
భారత కమ్యునిస్టు పార్టీ , మైనారిటీ వింగ్ ఆల్ ఇండియా తoజీం ఏ ఇన్సాఫ్ నగర సమితి ఆధ్వర్యంలో అడ్వకేట్ వడ్డే శ్రీనివాసులు మంగళవారం సప్తగిరి సర్కిల్ లోని ఈద్గా మసీదు వద్ద ఇజ్రాయెల్ పై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి సూఫీ ఖాజా హుస్సేన్, జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ అమెరికా, ఐరోపా దేశాల సహకారంతో ఇజ్రాయెల్ పాలస్తీనా పై చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని కోరారు.

సంబంధిత పోస్ట్