జగన్ ప్రభుత్వంలో రహదారులకుదిక్కు లేదని రహదారిప్రమాదంలో ఎంతోమంది మరణిస్తున్న గోతులుపూడ్చడానికి దిక్కు లేదని వైకాపారెబల్ స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ వాపోయారు. ఆదివారం సాయంత్రం ఆముదాలవలస మండలంలోని కొర్లకోటపంచాయతీ పరిధిలో గల సువారిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు తనకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలోఅనిల్ , సత్యనారాయణ, వైకుంఠరావు, నేతాజీ పాల్గొన్నారు.