విశ్వహిందూ పరిషత్ కరపత్రాలు ఆవిష్కరణ

62చూసినవారు
విశ్వహిందూ పరిషత్ కరపత్రాలు ఆవిష్కరణ
ఈ నెల 29న జరగబోయే విశ్వహిందూ పరిషత్ షష్ట్యాబ్ధి మహోత్సవ కరపత్రాలను.. ఆదివారం భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా ప్రదాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు లావేరు మండలం బెజ్జిపురంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వహిందూ పరిషత్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమాంలో వారితో పాటు విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్