మనస్థాపానికి గురై యువకుని ఆత్మహత్య

71చూసినవారు
మనస్థాపానికి గురై యువకుని ఆత్మహత్య
ప్రేమించిన యువతికి పెళ్లి అయిపోతుందని మనస్థాపంతో రణస్థలానికి చెందిన ఓ యువకుడు బుధవారం పైడి భీమవరంలో తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జే ఆర్. పురం ఎస్సై చిరంజీవి తెలిపిన మేరకు వెస్ట్ బెంగాల్‌కు చెందిన సకిలిన్ ముస్తాక్ (26) స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించగా ఆమెకు వివాహం జరుగుతుండటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్