ఇచ్చాపురంలో గంజాయి పట్టివేత

78చూసినవారు
ఇచ్చాపురం పట్టణ పరిధిలో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు పురుషోత్తపురం చెక్ పోస్టు వద్ద.. ఒరిస్సా నుండి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 25.5కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పి కే. వి. మహేశ్వరరెడ్డి ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం మాట్లాడుతూ.. ఆరుగురి నుండి 25. 5కిలోల గంజాయిని, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్