సీబీఎస్ఈ సౌత్ జోన్ పోటీలకు ఇచ్చాపురం విద్యార్థి

68చూసినవారు
సీబీఎస్ఈ సౌత్ జోన్ పోటీలకు ఇచ్చాపురం విద్యార్థి
జ్ఞాన భారతి సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థి పాలెపు సాయి జగదీష్ చెన్నైలో జరుగుతున్న సిబిఎస్ఈ సౌత్ జోన్ క్లస్టర్ 7 పోటీలలో పాల్గొనేందుకు తరలి వెళ్లాడు. ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగదున్నాయి. ఈ సందర్భంగా గురువారం విద్యార్థికి ఆల్ ద బెస్ట్ చెబుతూ " విజయోస్తు" కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈవో జోహార్ ఖాన్ విద్యార్థి ఈ అభినందించారు.

సంబంధిత పోస్ట్