వైసీపీలో పలువురి చేరిక

83చూసినవారు
సోంపేట మేజర్ పంచాయతీకి చెందిన 15 టీడీపీ సానుభూతి కుటుంబాలు వైసిపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ అభ్యర్థి పిరియా విజయ సమక్షంలో సోమవారం చేరారు. పట్టణానికి చెందిన పండి సింహాచలం, పొందూరు పెద్ద కృష్ణారావు, కుత్తుం చిన్నారావు, రెళ్ల కుమార్, ఆబోతు అయోధ్యరావు, కొవ్వూరు వైకుంఠరావు, దండాసి సావిత్రి, తుంగాన రాజ్యలక్ష్మి తదితర కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరికి పిరియా విజయ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్