శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఎమ్మెల్యే బగ్గు

55చూసినవారు
నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బగ్గు రమణమూర్తి గెలుపు అనంతరం పలు దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శ్రీకాళహస్తి సందర్శించుకోవడంతో ఎంతో ఆనందాన్ని కలిగి చేసిందని పేర్కొన్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్