పలాస టిడిపి అభ్యర్థి శిరీష ప్రచార కార్యక్రమ వివరాలు

56చూసినవారు
పలాస టిడిపి అభ్యర్థి శిరీష ప్రచార కార్యక్రమ వివరాలు
పలాస నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గౌతు శిరీష ఆదివారం కార్యక్రమ వివరాలు.
ఉదయం 10 గంటలకు పలాస మండలం మరదరాజపురం, జగన్నాధపురం లో ఇంటింటా ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి మందస మండలం సాబకోట లో గడపగడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్