ప్రత్యేక పూజలు అందుకుంటున్న శిరిడి బాబా

84చూసినవారు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస రైల్వే కాలనీలో గల శ్రీ సీతారామలయ కాంప్లెక్స్ నందు వెలిసిన శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి రాత్రి వరకు భక్తులు తాకిడితో ఆలయ ప్రాంగణం అంతా సందడితో నిండిపోయింది. రాత్రి ఆలయ కమిటీ వారు ఏర్పాటుచేసిన భజన కార్యక్రమములో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్