ధర్నా చేసిన గ్రామస్తులు

580చూసినవారు
పలాస నియోజకవర్గం అనకాపల్లిలో ఎలుగుబంటి చేసిన బీభత్సవానికి ఇద్దరు చనిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉద్దాన ప్రాంత ప్రజలు పలాస కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద శనివారం వారి మృతదేహాలతో దర్నాకు దిగారు. అటవి శాఖ నిర్లక్ష్య వైఖరి కి నిరసనగా తమ ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఎన్నోసార్లు ఫారెస్ట్ కార్యాలయం కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్