నర్సింగపల్లిలో ఉచిత కంటి వైద్య శిభిరం

80చూసినవారు
నర్సింగపల్లిలో ఉచిత కంటి వైద్య శిభిరం
జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీకాకుళం వారి సౌజన్యంతో నర్సింగపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పోలాకి షణ్ముఖరావు ఆధ్వర్యంలో బుధవారం శంకర్ ఫౌండేషన్ కంటి అసుపత్రి శ్రీకాకుళం వారిచే నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో 68 మందికి కంటి తనిఖీలు చేయడం జరిగింది. అందులో 26 మందికి కంటి ఆపరేషన్ కొరకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి తరలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్