కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ధర్మాన కృష్ణదాస్

60చూసినవారు
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని శ్రీ కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ తోపాటు పలువురు వైసీపీ నేతలు గురువారం రాత్రి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కొత్తమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్