మటన్ కొట్టిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

5167చూసినవారు
మటన్ కొట్టిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మంగళవారం ఉదయం ఇంటింటా వైసీపీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మటన్ కొడుతుండగా. ఆయనతో కలిసి ఎమ్మెల్యే మటన్ కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనతో కాసేపు ముచ్చటించి, రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్