భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈశ్వర్ రావు

63చూసినవారు
భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈశ్వర్ రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంపుదల చేసి నేరుగా లబ్ధిదారులకు ఇంటికి పింఛన్లు పంపిణీ చేయడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఐఆర్ అన్నారు. శనివారం రణస్థలం మండలం కాకిపాలెం పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్