ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్

69చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఎచ్చెర్ల మండలం పొన్నాడ బొంతల కోడూరు గ్రామాలలో శనివారం భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది లబ్ధిదారులకు ఏ విధంగా పింఛన్లు అందజేస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో తమ సిబ్బంది ఉదయం 5 గంటల నుండే పింఛన్లు పంపిణీ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్