కొత్తమ్మతల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించిన టీడీపీ శ్రేణులు

59చూసినవారు
ఎన్డీఎ కూటమి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఘన విజయం సాధించిన సందర్బంగా ఆదివారం రణస్థలం మండలం పైడిభీమవరంలోని శ్రీ కొత్తమ్మతల్లి గుడి వద్ద టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్బంగా ముందుగా అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి, మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్