రైలు రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చేయాలి: కేంద్రమంత్రి

59చూసినవారు
రైలు రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చేయాలి: కేంద్రమంత్రి
రైలు రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో డీఆర్ఎం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు జరుతున్నాయన్నారు. ఇచ్చాపురం, మందస, కంచిలి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్