200 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

84చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర తెలిపారు. సోమవారం ఇచ్ఛాపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 4 మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో 85 సమస్యాత్మక పొలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. 200 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్