రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

80చూసినవారు
మధ్యాహ్నా భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మధ్యాహ్నా భోజన పధకం యూనియన్ జిల్లా అధ్యక్షరాలు అల్లు మహాలక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఇచ్చాపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 2న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్