టిడిపిలోకి చేరిన 20 కుటుంబాలు

548చూసినవారు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయితీ కొండపల్లి గ్రామం నుండి గురువారం 20 కుటుంబాలు ఎన్ డి ఏ ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ మీద అభిమానంతో తామంతా చేరామని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తారని ఉద్దేశంతో గౌతు శిరీష ఆధ్వర్యంలో పార్టీలకు చేరినట్లు వారు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్