పలాసలో ఒక్కసారిగా మారిన వాతావరణం

73చూసినవారు
పలాస నియోజకవర్గంలో శనివారం వాతావరణం ఉదయం ఎండలతో మండిపోయి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి చల్ల గాలులు వీచడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎండలకు బోర్లు ఆన్ని ఎండి పోగా, మంచినీటి కోసం ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్