పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

77చూసినవారు
పలాస నియోజకవర్గం మందస మండలంలో సోమవారం జరిగే పబ్లిక్ గ్రీవెన్స్ మీకోసం లో పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన భూములను కబ్జా చేసిన వాటిని తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని కబ్జా చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలను క్రితం ప్రభుత్వం ఇచ్చిందని, వారికి ఎందుకు ఇవ్వటం లేదో పత్రికా ముఖంగా తెలియపరచి పథకాలను ఆపు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్