Apr 06, 2024, 16:04 IST/కోరుట్ల
కోరుట్ల
సీఎం రైతులను కూడా పట్టించుకోండి: కోరుట్ల ఎమ్మెల్యే
Apr 06, 2024, 16:04 IST
సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం క్రికెట్ మ్యాచ్ చూడండి తప్పులేదు. కానీ రైతుల గురించి కూడా పట్టించుకోండి అని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని రైతు దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. రైతులకు తక్షణమే రుణమాఫీతో పంటకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.