చలివేంద్రంతో ప్రజల దాహార్తి తీరింది

76చూసినవారు
చలివేంద్రంతో ప్రజల దాహార్తి తీరింది
ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమనిమెళియాపుట్టి మండలంలోని పెద్దపద్మాపురం గ్రామస్తులు అన్నారు. గ్రామంలో బైపోతు సత్యం అధ్వర్యంలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే వైఎ స్సార్ కూడలి వద్ద కార్యదర్శి అప్పారావు అధ్వర్యంలో మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని కార్య దర్శి అన్నారు.

సంబంధిత పోస్ట్