ఎండ వేడిమి నుండి ఊరటనిచ్చిన వాన

1900చూసినవారు
గత రెండు మూడు రోజులుగా విపరీతమైన వాడగాలు ఎండ తీవ్రతతో పాతపట్నం నియోజకవర్గం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. బుధవారం సాయంత్రం పాతపట్నం మెలియాపుట్టి మండల కేంద్రాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో ఓ మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలంతా ఎండ తీవ్రత నుంచి ఊరట పొందినట్లు తెలియజేశారు. మరికొద్ది రోజులపాటు ఉష్ణోగ్రతలు అదేవిధంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్