YS షర్మిల వీడయో వైరల్

53చూసినవారు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా వర్షాలపై కామెంట్స్ చేసిన వీడియో ట్రోల్ అవుతుంది. విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన షర్మిల.. 'రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్' అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్ షర్మిలపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. గతంలో 'పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర' అని.. 'విద్యార్థులు అంటే విద్యాసంస్థలో చదువుకునేవారని' షర్మిల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్