జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్ద పీట

59చూసినవారు
మహిళా సాధికారతకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మంగళవారం పాతపట్నంలో నిర్వహించిన వైయస్సార్ చేయూత సంబరాలలో ఆమె పాల్గొని మహిళలకు నమూనా చెక్కును అందజేశారు. మండలంలో 5347 మంది మహిళలకు ఐదేళ్లలో పది కోట్ల రూపాయలు చేయూత సొమ్ము మహిళల ఖాతాల్లో జమ అయిందని అన్నారు. మహిళలను గౌరవించే ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్