కిరోసిన్ తో ఇలా చేస్తే పాములు పరార్.!

569చూసినవారు
కిరోసిన్ తో ఇలా చేస్తే పాములు పరార్.!
కిరోసిన్లో ఉండే స్మెల్ పామును ఇంటి పరిసరాల్లోకి కూడా రాకుండా చేస్తుందట. దీనికి ప్రధాన కారణం ఇంటి పరిసరాల్లో ఇంట్లో చెత్త ఉంటే అక్కడ ఎలుకలు ప్రవేశిస్తాయి. ఎలుకలు పోసిన మూత్రం వాసన వల్ల పాములు వస్తాయి. అయితే మనం ఇంటి పరిసరాల్లో కిరోసిన్ చల్లడం వల్ల ఎలుకల నుంచి వచ్చే వాసన పోతుందట. దీనివల్ల పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇంటి పరిసరాల్లో చెత్తకుప్పలు కూడా ఉంచుకోకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్