రాష్ట్రంలో ఐదేళ్ళు జరిగిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

73చూసినవారు
రానున్న ఎన్నికలు విశ్వసనీయతకు, మోసాలకు మధ్య జరుతున్నవని రాజాం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తెలిపారు. రేగిడి మండల పరిధిలోని చిన్నశిర్లాం, పెద్దశిర్లాం, బుడితిపేట, అంబాడ వెంకటాపురం, చిన్న లింగాలవలస, పెద్ద లింగాలవలస, అంబఖండి, ఖండ్యాం గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్