ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలి ఎంపీ

53చూసినవారు
శ్రీకాకుళం పట్టణం గుజరాతీ పేటలో జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు సోమవారం పర్యటించారు.ఈమేరకు ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం పట్టణం అభివృద్ధి కావాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుందని ఎంపీ రామ్మోహన్ అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్, పార్టీ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్