రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడలో సంబరాలు

1561చూసినవారు
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం రాత్రి పండగ వాతావరణంతో సంబరాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా గ్రామస్థులు రామ్మోహన్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని వీక్షించారు. గ్రామంలో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్