98 మార్కులతో నవోదయకి ఎంపికైన ప్రేమ్ కుమార్

62చూసినవారు
సంతబొమ్మాలి మండల కేంద్రంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థి చెట్టు ప్రేమ్ కుమార్ నవోదయ విద్యాలయ సమితి పరీక్షలో 98 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ రామారావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి మండల విద్యాశాఖ అధికారులు జే. చిన్నవాడు, డి. అర్జునుడు లు అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కృషి విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్