ఎల్ఈడి స్క్రీన్ లో రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం

72చూసినవారు
శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద టీడీపీ శ్రేణులు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. పలువురు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్