సంతబొమ్మాలి: ఇద్దరు కుమారులు మృతి... తల్లి ఆత్మహత్యయత్నం

51చూసినవారు
సంతబొమ్మాలి మండలం కుముందువానిపేటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దుర్గా అనే తల్లి తన కుమారులు రుషి (9) బాలు (8) అనే ఇద్దరికి పురుగుల మందు ఇచ్చి హత్య చేసింది. అనంతరం తాను కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఇద్దరు కుమారులు మృతి చెందగా ఆమె టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్