టార్గెట్ వైసీపీ.. చంద్రబాబు మిషన్ 2.0 స్టార్ట్!

73చూసినవారు
టార్గెట్ వైసీపీ.. చంద్రబాబు మిషన్ 2.0 స్టార్ట్!
ఏపీలో కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మిషన్ 2.0ను అమలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మిషన్ 1.0లో వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. కొన్నేళ్ల కిందటి కేసులను కూడా తిరగదోడారు. ఇప్పుడు మిషన్ 2.0లో మాజీ ఎంపీల నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ విచారిస్తున్నారు. ఇక మిషన్ 3.0లో అరెస్టుల పర్వం, జైళ్లు వంటివి తెరమీదికి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్