దారి తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు!

73చూసినవారు
దారి తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు!
ఏపీలో కూటమి సర్కారుకు పెద్దపాత్ర పోషిస్తున్న టీడీపీలో ఎమ్మెల్యేలు కట్టుబాట్లు మరుస్తున్నారు. మళ్లీ 2014-19 మధ్య చెలరేగినట్టే చెలరేగుతున్నారని సమాచారం. పైకి సౌమ్యంగా ఉన్నవారు కూడా ఇప్పుడు దారి తప్పేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, బొజ్జల సుధీర్ రెడ్డి, గల్లా మాధవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్