తిరుపతి, చంద్రగిరిలో ఉద్రిక్తత (వీడియో)

51907చూసినవారు
తిరుపతి, చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల గొడవలతో అట్టడుకుతోంది. కూచివారిపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి అనుచరులు యువకులపై దాడి చేశారు. 8 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు వైసీపీ నాయకులకు చెందిన రెండు కార్లు, ఇళ్లు దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్