అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చింది: YS జగన్

83చూసినవారు
మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'నాలుగేళ్ల క్రితం టీడీపీ నాయకుడు పట్టాభి నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. టీడీపీ వాళ్లే మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి.. మాపై కేసులు పెట్టారు' అని జగన్ మండిపడ్డారు. దొంగ కేసులు పెడుతూ అధికారం చలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జగన్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్