జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం

85చూసినవారు
జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం
జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేశారు. అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్