రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: చంద్రబాబు

2227చూసినవారు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: చంద్రబాబు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం పలమనేరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రైతులకు సబ్సిడీలు అందట్లేదన్నారు. పొలాలకు నీళ్లు రావట్లేవని, టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారన్నారు. మీ బతుకుల్లో చీకటి నింపిన వ్యక్తులను గుర్తించాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్