గుమ్మడి గింజలతో ఆ సమస్యలకు చెక్

70చూసినవారు
గుమ్మడి గింజలతో ఆ సమస్యలకు చెక్
గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. గుమ్మడి గింజల్లో B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రొమ్ము, కడుపు క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్