నేడు నామినేషన్ వేయనున్న అభ్యర్థులు వీరే

568చూసినవారు
నేడు నామినేషన్ వేయనున్న అభ్యర్థులు వీరే
ఇవాళ్టి నుంచి ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి చక్రపాణిరెడ్డి, ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్, చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, దర్శి వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్